🇮🇳mahender📰🗞️🗞️
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోలేదు: ఈటల
TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పిల్లర్లు కుంగిపోలేదని, కేవలం బుంగలు (చిన్న గుంతలు) పడ్డాయని BJP MP ఈటల రాజేందర్ అన్నారు. గ్రామాల్లో చెరువులకు కూడా బుంగలు పడతాయని, రైతులు ఇసుక బస్తాలు వేసి నీటిని వాడుకుంటారని గుర్తు చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీళ్లు నింపుతామని సీఎం రేవంత్ NDSAని ఎందుకు అడగడం లేదని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రశ్నించారు #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు