*తెలంగాణ ప్రభుత్వం మీసేవ పోర్టల్‌లో "SSC Memo e-Copy" అనే కొత్త సేవను ప్రారంభించింది.* ఈ సేవ ద్వారా 2004 నుండి 2024 వరకు SSC (10వ తరగతి) ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ *SSC మెమో (డూప్లికేట్ e-Copy)* ను సమీప మీసేవ కేంద్రం ద్వారా సులభంగా పొందవచ్చు. *సేవా రుసుము:* ₹62/- (ఒక్కో దరఖాస్తుకు – కేటగిరీ 'A') *📌 గమనిక:* *ప్రస్తుతం 2004 నుండి 2024 వరకు SSC ఉత్తీర్ణులైన విద్యార్థులకు మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంది.* విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. #ℹ️సమాచారం #మీ సేవ జైపూర్ #📢తాజా అప్‌డేట్స్🎙️ #😇My Status #📰ఈరోజు అప్‌డేట్స్
9 likes
17 shares

More like this