K. Mahesh Official
1K views 1 months ago
ప్రియమైన సహోదరి సహోదరులారా... నేటి సమాజంలో మనుషులు ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. తోటివారు బాగుపడుతుంటే లోపల కుళ్ళుకుంటూ, అసూయతో బ్రతుకుతున్నారు. అంతకంటే ఘోరం ఏంటంటే, నేడు చాలామంది దేవునికి ఇష్టం లేకపోయినా.. కేవలం లోకంలో ఉండే మనుషుల మెప్పు కోసం, వారి ముందు గొప్పలు చాటుకోవడం కోసమే జీవిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఉండే మనుషులు ఈ రోజు పొగుడుతారు, రేపు తిడతారు. మనుషుల మెప్పు ఎప్పటికీ శాశ్వతం కాదు! కాబట్టి మనుషులుగా మనం ఎదుటివారిని చూసి ఏడవడం మానేసి, మనుషుల మెప్పు కోసం కాకుండా.. దేవుని మెప్పు కోసం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం జీవించడం నేర్చుకోవాలి.🙏 Message By Bro K. Mahesh Garu [ Voice Of Christ ] . . . #✝️జీసస్ #brokmahesh #viceofchrist #తెలుగు క్రిస్టియన్ #దేవునివాక్యం
18 likes
13 shares

More like this