విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు. ప్రమాదానికిగల కారణాలపై అధికారులు, కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణం అని కార్మికులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం, నిర్వహణా లోపాలే తమ తోటివారి ఉసురు తీశాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు ఉన్నారు.
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🏛️రాజకీయాలు #🔊తెలుగు చాట్రూమ్😍 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్


