కడప జిల్లాలో ఒక్కొక్కటి రూ.12 వందల కోట్లతో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు రెండింటిని ఈరోజు మంత్రి లోకేష్ ప్రారంభించారు. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ ఈ ప్రాజెక్టులను నెలకొల్పింది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా సుమారు 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
#SAELComesToAP
#RayalaseemaTakesOff
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


