Hyderabad: ఫ్రీ మండీ అంటూ ఆఫర్ పెట్టారు.. తీరా కస్టమర్స్ వచ్చాక.. ఏం చేశారో చూడండి
ఈ మధ్య కాలంలో అందరికి ఇదో ట్రెండ్ అయిపోయింది. తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కొందరు వ్యపారస్థులు ఫ్రీ పీస్ పేరుతో ఆఫర్లను పెట్టి.. తీరా జనాలు విపరీతంగా వచ్చే సరికి ప్లేట్ పిరాయించడం కామన్ అయిపోయింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో మరోసారి వెలుగు చూసింది. ఓ రెస్టారెంట్ ప్రీ మండి అని ఆఫర్ పెట్టడంతో జనాల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.