*ఏపీలో అభయహస్తం డబ్బులు వెనక్కి.. డ్వాక్రా మహిళలకు తీపికబురు*
అమరావతి :
ఏపీలో అభయ హస్తం డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్.
అతి త్వరలో పొదుపు ఖాతాల్లో జమ.
22 లక్షల మందికి రూ.1194 కోట్లు పింఛన్ కోసం పొదుపు చేసుకున్న మహిళలు.
సీఎం చంద్రబాబు సానుకూల స్పందనకు హర్షం వ్యక్తం చేస్తున్న డ్వాక్రా మహిళలు. #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్


