ShareChat
click to see wallet page
search
#Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #telangana #latest news #news
telangana - కల@ ప్రజలగళం  .. రైతు వేదికల్లో విత్తన మేళాలు నేటినుంచి వారం రోజులపాటు నిర్వహణ ಈನೌರಿ ಏರಾ೯ಲಂಲ್ ಎ೮ ನಿನ್ కలం తెలంగాణ బ్యూరో: . తక్కువ వర్షపాతం ఉండొచ్చని వారావరణ శాఖ ప్రభావం' హెచ్చరికల నేపధ్యంలో రాష్ట్రవ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళికలు సిద్ధం . 565  నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలు , చేసింది: రైతులకు ఒకే  అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది ఈ నెల 23 నుంచి 30 వరకు రాష్టంలోని 2.601 రైతు వేదికల్లో విత్తన మేళాలు జరగనున్నాయని, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు పప్పుధాన్యాలు; నూనెగింజలు . చిరుధాన్యాలు, కూరగాయల సాగును విస్తరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఒక ప్రకటనలో . పేర్కొన్నారు: తెలిపారు లందుబాటులో ధరల్లో విత్తనాలు ఉంటాయని . ఏమేం విత్తనాలంటే . పెసర, మినుము; కందివంటి పప్పుధాన్యాల విత్తనాలతో పాటు . నువ్వులు: . వేరుశెనగ విత్తనాలు; వివిధ రకాల చిరుధాన్యాలు . కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నది బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా)  జైశ్రీరామ్ కేఎన్ఎం-1638, హెచ్ఎంటీ సోనా వంటి సన్నరకాల  వరి విత్తనాలను కూడా విక్రయించనుంది నానోయూరియా; నానో డీఏపీని లందుబాటులో ఉంచుతున్నారు . వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు; శాస్త్రవేత్తలు . రైతులకు విత్తనాల ఎంపిక, సమగ్ర పంట యాజమాన్యం నీటి వినియోగ నిర్వహణ, ఎరువుల మోతాదులు. చీడపీడల నివారణ తదితర . పై ప్రత్యక్షంగా సూచనలు ఇవ్వనున్నారు: ೮೦೦ೌಲ Kalam Main కలర Tuel 23 June 2026 కల@ ప్రజలగళం  .. రైతు వేదికల్లో విత్తన మేళాలు నేటినుంచి వారం రోజులపాటు నిర్వహణ ಈನೌರಿ ಏರಾ೯ಲಂಲ್ ಎ೮ ನಿನ್ కలం తెలంగాణ బ్యూరో: . తక్కువ వర్షపాతం ఉండొచ్చని వారావరణ శాఖ ప్రభావం' హెచ్చరికల నేపధ్యంలో రాష్ట్రవ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళికలు సిద్ధం . 565  నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలు , చేసింది: రైతులకు ఒకే  అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది ఈ నెల 23 నుంచి 30 వరకు రాష్టంలోని 2.601 రైతు వేదికల్లో విత్తన మేళాలు జరగనున్నాయని, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు పప్పుధాన్యాలు; నూనెగింజలు . చిరుధాన్యాలు, కూరగాయల సాగును విస్తరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఒక ప్రకటనలో . పేర్కొన్నారు: తెలిపారు లందుబాటులో ధరల్లో విత్తనాలు ఉంటాయని . ఏమేం విత్తనాలంటే . పెసర, మినుము; కందివంటి పప్పుధాన్యాల విత్తనాలతో పాటు . నువ్వులు: . వేరుశెనగ విత్తనాలు; వివిధ రకాల చిరుధాన్యాలు . కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నది బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా)  జైశ్రీరామ్ కేఎన్ఎం-1638, హెచ్ఎంటీ సోనా వంటి సన్నరకాల  వరి విత్తనాలను కూడా విక్రయించనుంది నానోయూరియా; నానో డీఏపీని లందుబాటులో ఉంచుతున్నారు . వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు; శాస్త్రవేత్తలు . రైతులకు విత్తనాల ఎంపిక, సమగ్ర పంట యాజమాన్యం నీటి వినియోగ నిర్వహణ, ఎరువుల మోతాదులు. చీడపీడల నివారణ తదితర . పై ప్రత్యక్షంగా సూచనలు ఇవ్వనున్నారు: ೮೦೦ೌಲ Kalam Main కలర Tuel 23 June 2026 - ShareChat