ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకూర్మం (శ్రీ కూర్మనాథస్వామి ఆలయం) ప్రపంచంలోనే విష్ణుమూర్తిని కూర్మ (తాబేలు) అవతారంలో పూజించే ఏకైక పుణ్యక్షేత్రం. శ్రీకాకుళం నగరం నుండి సుమారు 13-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార మండలంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని కళింగ రాజుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆలయ స్తంభాలపై ఉన్న శాసనాలు మరియు మనోహరమైన శిల్పకళ కళింగ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. శ్రీ రామానుజాచార్యులు మరియు శ్రీ మధ్వాచార్యుల వంటి మహనీయులు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారని చరిత్ర చెబుతోంది #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


