*మళ్లీ గవర్నర్ను కలిసిన విజయ్*
చెన్నై: టీవీకే చీఫ్ విజయ్ గురువారం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. లోక్భవన్కు వెళ్లి.. గవర్నర్తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం సైతం గవర్నర్తో విజయ్ భేటీ అయ్యారు.#news #sharechat


