#షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుగారి అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 39వేల ఉద్యోగాలు వస్తాయి.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh


