రాష్ట్రంపై గొడ్డలి పార్టీ గొడ్డలి వేటు..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అత్యంత ప్రశాంతమైన, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంది. అందుకే జగన్ రెడ్డి అల్లర్లు సృష్టించడానికి, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, విగ్రహాల ధ్వంసం నాటకాలు ఆడడానికి, డీఎస్సీపై ఫేక్ అభియోగాలు మోపడానికి, ఫేక్ ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో అశాంతి నెలకొనేలా చూడాలని కుట్రలు పన్నుతున్నాడు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:07

