Durgaprsad Sangita
964 views • 10 days ago
గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి
అమరావతి: గోదావరి పుష్కరాలు-2027ను విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రూ.150 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, ఘాట్ల ఆధునీకరణ, పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి సదుపాయాలు తదితర పనుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.
నిధుల కేటాయింపు వివరాలు:
రాజమహేంద్రవరం మున్సిపాలిటీ - రూ.100 కోట్లు
కొవ్వూరు మున్సిపాలిటీ - రూ.20 కోట్లు
నర్సాపురం మున్సిపాలిటీ - రూ.15 కోట్లు
నిడదవోలు మున్సిపాలిటీ - రూ.7 కోట్లు
పాలకొల్లు మున్సిపాలిటీ - రూ.5 కోట్లు
మండపేట మున్సిపాలిటీ - రూ.3 కోట్లు
Follow Kovvur Kadhalu
.
.
.
.
#godavari
#puskaralu2027
#pushkaralu
#eastgodavari
#newsWith the Mega Launch, the countdown to the ultimate courtroom battle begins!
Witness the drama, the arguments, and the fight for truth.
#ObjectionMyLord streaming from July 31, only on #TeluguZee5.
#Chiranjeevi :- #😎మెగాస్టార్ ఫ్యాన్స్ #🤩రామ్ చరణ్ ఫ్యాన్స్ #😇My Status #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్
20 likes
8 shares