గోపు వెంకటరమణ
559 views 1 months ago
ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు! ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే "సేన ప్రస్థానం - జాతీయ సమైక్యత కోసం" కార్యక్రనానికి విచ్చేయుచున్న ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ విమానాశ్రయంలో MLA శ్రీ పంతం నానాజీ గారు సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు జనసేన పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఘన స్వాగతం పలికారు. #✡జనసేనాని పవన్ కళ్యాణ్
7 likes
19 shares

More like this