ShareChat
click to see wallet page
search
శ్రీశైలం..... శక్తి పీఠం మరియు అష్టాదశ పీఠం రెండు ఒకటే చోట ఉండే ప్రదేశం....... సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలనే 'శక్తి పీఠాలు' అంటారు. అందులోనూ అత్యంత ప్రధానమైన 18 ప్రదేశాలను 'అష్టాదశ శక్తి పీఠాలు'గా పిలుస్తారు. శ్రీశైలంలో ఏకంగా 'శక్తి పీఠం' మరియు 'అష్టాదశ శక్తి పీఠం' రెండు ఒకేచోట కొలువై ఉన్నాయి.శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్)ఇక్కడ కొలువైన అమ్మవారిని శ్రీ భ్రమరాంబికా దేవి అని పిలుస్తారు.ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవ పీఠం సతీదేవి కంఠ భాగం ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కూడా సరిగ్గా ఇదే ప్రాంగణంలో ఉండటం ఈ క్షేత్రానికి గల ప్రత్యేకత భారతదేశంలో ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తి పీఠం రెండూ ఉన్న ఏకైక దివ్యక్షేత్రం శ్రీశైలం... 🙏🙏 #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
"భక్తి సమాచారం" - SUDHARSHANRAM DEVOTIONAL మల్లికార్జున జ్యోతిల్లింగం ಏಲಿರ್ಜಾ ಏರಿಂಏಏಲನಿನ శ్లోకం శ్రీశైల ' విభుధాతి సంగే తులాద్రి తుంగేపి శృంగే ముదావసంతం; తమద్జునం మల్లిక పూర్వమేకం; సమామి సంసార సముద్ర సేతుంll* SUDHARSHANRAM DEVOTIONAL మల్లికార్జున జ్యోతిల్లింగం ಏಲಿರ್ಜಾ ಏರಿಂಏಏಲನಿನ శ్లోకం శ్రీశైల ' విభుధాతి సంగే తులాద్రి తుంగేపి శృంగే ముదావసంతం; తమద్జునం మల్లిక పూర్వమేకం; సమామి సంసార సముద్ర సేతుంll* - ShareChat