ShareChat
click to see wallet page
search
నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్‌పై అధికారులంతా దృష్టి పెట్టాలి. యువగళం పాదయాత్ర సమయంలో నేను కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు వలస కార్మికుల కష్టాలను కళ్లారా చూశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు పొలం పనులకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయంలో సరైన ట్రాక్ మెకానిజం ఉండాలి. #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:54