ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవం...
సానా సతీష్, చింతకాయల విజయ్ , భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఈసీ
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం
#RajyaSabha #AndhraPradesh
#Sanasathish
#VijayChintakayala
#BhashyamRamakrishna
#LingamaneniRamesh
#HOPEAGMT6816
#iTDPforTDP #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢


