ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా, మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు, మహానేత శ్రీ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, వారి దివ్య ఆశీస్సులు పొందడం జరిగింది. #🟡తెలుగుదేశం పార్టీ


