🦋లవిరాజ్ క్రియేషన్స్🦋
1K views • 17 days ago
జామ్నగర్ (గుజరాత్): భర్త ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడని కుటుంబ సభ్యులను రెండేళ్ల పాటు నమ్మించిన మహిళ.. ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసి ఫ్యాక్టరీలో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం, జిగ్నేష్ మావదియాను సైనైడ్ కలిపిన మద్యం తాగించి హత్య చేసిన నిందితులు, మృతదేహాన్ని 12 అడుగుల లోతులో పూడ్చిపెట్టి పైన కాంక్రీట్ వేశారు. ఇటీవల బంధువులు ఆస్ట్రేలియా చిరునామా అడగడంతో అనుమానం రావడంతో విషయం బయటపడింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, అస్థిపంజరాన్ని వెలికితీసి డీఎన్ఏ పరీక్షలకు పంపించారు.
#🙏ఆడళ్ళు మీకు జోహార్లు #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #📣క్రైమ్ అప్డేట్స్🚨 #👉నేరాలు - ఘోరాలు🚨 #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
4 shares