#సమస్యలపై_ఎమ్మెల్యేకు_వినతిపత్రం_అందించిన_విశ్రాంతి_ఉద్యోగులు
#మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశ్రాంతి ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతూ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి విశ్రాంత ఉద్యోగులు వినతిపత్రం అందించారు. ఆదివారం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గొటికె రవీంద్రనాథరెడ్డితో పాటు సంఘ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. అదనపు పింఛన్ 10, 15శాతం ఇవ్వాలని, పీఆర్సీ కమిషన్ వేయాలని, డీఆర్ బకాయిలు చెల్లించాలని కోరుతూ వినతిపత్రం అందించి, వినతిపత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
#MuthumulaAshokReddy
#GiddalurTelugudesamparty
#మనగిద్దలూరుమనముత్తుముల
#managiddalurmanamuthumula
#giddalur #గిద్దలూరు #Teammuthumula
#IdhiManchiPrabhutwam
#ThankyouMlaMuthumulaAshokReddySir #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్


