MANA RAYALASEEMA TDP
454 views • 14 days ago
పొగాకు రైతుకు పరామర్శ అంటూ 2025 జూన్ లో పొదిలి వెళ్ళినప్పుడు, నిన్న దేవరపల్లి వెళ్ళినప్పుడు జగన్ మూలంగా పొగాకు రైతులకు నష్టమే జరిగింది. గొడ్డలి పార్టీ కార్యకర్తలు ఉన్మాదులై పొగాకు బేళ్ళను తొక్కి నాశనం చేసి పోతున్నారు. ఇది పరామర్శ కాదు మా పాలిటి శని పలకరింపు అంటున్నారు పొగాకు రైతులు.
#PsychoFekuJagan
#YcpCriminalPolitics
#AndhraPradesh #APModelEducation
17 shares