Telugu Desam Party (TDP)
2019లో రాయలసీమ ప్రజలు గొడ్డలి పార్టీని గెలిపిస్తే, జగన్ రెడ్డి వల్ల రాయలసీమకు ఇరిగేషన్, ఉపాధి పరంగా తీవ్ర నష్టం జరిగింది. అందుకే సీమ ప్రజలు, 2019 ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును 2024 లో వెనక్కి తీసుకుని, జగన్ కి బుద్ది చెప్పారు.
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్