ఏఐ యుగంలో పోటీని ఎదుర్కోవాలంటే యువత నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలి. రీసెర్చ్కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్ వంటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆ విజన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
00:58

