విద్యుత్తు కొనుగోళ్ళలో రూ.4,398 కోట్లు ఆదా అవడమంటే దానర్ధం రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అవకాశాలు తగ్గాయన్నమాట. జగన్ హయాంలో కొనుగోలు ఖర్చు ఎప్పటికప్పుడు పెరిగేది. ఆ నష్టాన్ని పూడ్చుకోడానికి విద్యుత్ చార్జీలు పెంచేసి వినియోగదారులకు షాకులమీద షాకులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబుగారి సంస్కరణల ఫలితంగా విద్యుత్ సంస్థల మీద భారం తగ్గుతోంది. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱


