ధనికులు పేదల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండే సమాజ నిర్మాణమే నా లక్ష్యం. అందుకోసమే పవిత్రమైన సభలో చట్టాలు చేస్తున్నాం
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
ప్రపంచంలో మహిళలకు గౌరవం ఇచ్చే ఏకైక దేశం భారతదేశం
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వాళ్లే ఈరోజు నీతులు చెప్పడం సిగ్గుచేటు
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#APLegislativeCouncil
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
మానవతా దృక్పథంతో స్పందించి పునర్విక కు రూ.6 కోట్లు సాయం చేసి ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర ప్రజలలో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆదుకుంటున్నారు
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు ,తిరుపతి లలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లు ప్రారంభించబోతున్నాం
#APAssembly
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలోనే “కాపు కార్పొరేషన్” ఏర్పాటు చేసి, వారి అభివృద్ధికి కృషి చేసిన ఘనత చంద్రబాబు గారికే దక్కుతుంది.
#APAssembly
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
అనేక ఆహార పదార్థాలలో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు. వీటి వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది .ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం
#APAssembly
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిన్నాం
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉన్నందుకే రాష్ట్రంపై పెట్టుబడిదారుల నమ్మకం పెరిగింది. అదే నమ్మకంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలని, బలమైన ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటుచేయాలని కేంద్రం కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది.
#APAssembly
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
విద్యాశాఖ మంత్రి సోదరుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ నియామకాలు, తల్లికి వందనం, మెగా పేరెంట్-టీచర్ మీట్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు.
#APAssembly
#PawanKalyan
#NaraLokesh #🏛️పొలిటికల్ అప్డేట్స్
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉన్నందునే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ఏసిప్ (ASIP) అనే సంస్థకు భూములు కేటాయించడం జరిగింది.#APLegislativeCouncil#NaraLokesh#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్



