ShareChat
click to see wallet page

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల, ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తలసీమియాతో బాధపడుతోన్న చాగంటిపాటి వివేక్ పెన్షన్ ఇచ్చి, ఆరోగ్య పరిస్థితులను గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ తండ్రి ఉపాధికి సాయం అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు ఇచ్చారు.  #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #📽ట్రెండింగ్ వీడియోస్📱

448 ने देखा
3 घंटे पहले