ఏపీలో భారీ స్థాయిలో డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఈ డేటా సెంటర్లకు 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన భారీ ఎయిర్ కండిషనర్లు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ ‘క్యారియర్’ శ్రీసిటీలో భారీ ఎయిర్ కండిషనర్ల ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పుతోంది.
#CarrierComesToAP
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
20 ఏళ్లుగా స్థానిక ప్రజల కల అయిన ఆలూరు నుండి ఎల్లార్థి దర్గా వరకు, అక్కడి నుండి హోలగుంద వరకు రహదారి పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో ఈ రహదారి మీదుగా ప్రయాణించే గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో గత దశాబ్ద కాలంలో కంటే ఈ సంవత్సరం ఏపీలో అత్యధికంగా 2.11 లక్షల రైతులు 2.82 లక్షల హెక్టారుల్లో ఆయిల్ పామ్ ను సాగుచేశారు. గత రెండేళ్లుగా ఆయిల్ పామ్ సాగు పెరుగుతూ వచ్చింది. #FarmersFriendlyGovt#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
వైసీపీని అందరూ 'గొడ్డలి పార్టీ' అని ఎందుకు అంటున్నారో, గొడ్డలి పార్టీ అధినేత జగన్ గారి సొంత చెల్లెలు చెప్పిన మాటల్లోనే వినండి.
#PsychoFekuJagan
#YcpCriminalPolitics
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
జగన్ తన కుటుంబ విలాసాల కోసం విశాఖ రుషికొండ పై కట్టుకున్న ప్యాలెస్ ఖర్చు రూ.500 కోట్లు. అది అచ్చంగా ప్రజాధనం. ఇలాంటి జగన్, రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చు గురించి ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు.
#Amaravati
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
పనికోసం ప్రతిరోజూ కార్మికులు ఒక అడ్డాకు వస్తారు. పని దొరికితే సరే. దొరక్కపోతే అదే అడ్డాలో ఎంతోసేపు ఉండాల్సి వస్తుంది. ఈలోపు ఎండల నుండి కానీ వర్షాల నుండి కానీ వారికి రక్షణ ఉండదు. అందుకే వారికోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలు నిర్మిస్తామని మేడే సందర్భంగా కార్మికులకు సీఎం చంద్రబాబుగారు మాటిచ్చారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
గత జగన్ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసిన దారుణాలు చూసాం. చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వ బడుల్లో చదివి అత్యధిక మార్కులతో టెన్త్ పాసైన విద్యార్థుల ఫోటోలను వార్తా పత్రికల్లో ప్రచురించడం చూసాం. ఇది కేవలం యాక్షన్ ప్లాన్ మాత్రమే కాదు... మంత్రి లోకేష్ సంకల్పం.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న మంత్రి లోకేష్ గారు సింగపూర్ లోని డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాడ్ రూమ్స్, ప్రాజెక్ట్ ఆధారిత బోధన, మూల్యాంకన విధానాలను అధ్యయనం చేయడానికి 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అక్కడికి పంపిస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu #📽ట్రెండింగ్ వీడియోస్📱
జనం సొమ్ముతో జల్సాలు చేసుకునే జగన్ కు, ప్రజా రాజధాని నిర్మాణం గురించి మాట్లాడే అర్హత ఉందా?
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను వారం పాటు సింగపూర్ కి పంపిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ. అక్కడి డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాడ్ రూమ్స్, ప్రాజెక్ట్ ఆధారిత బోధన, మూల్యాంకన విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఉత్తమ పద్ధతులను మన పాఠశాల లలో అమలు చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱










