'పీ-4' ద్వారా ఇప్పటికే 11 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని, “మార్గదర్శి” ద్వారా వారిని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించాం. రాబోయే పదేళ్లలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, ప్రతి కుటుంబానికి స్థిరమైన భరోసా కల్పించేలా ముందుకు సాగాలి. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి.
#CollectorsConference
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱