Telugu Desam Party (TDP)
1K views 5 days ago
రాయలసీమ ప్రజలు 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. జూలై 3న సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిర్మాణ పనులు అధికారికంగా పునఃప్రారంభం కానున్నాయి. రూ.16,350 కోట్ల పెట్టుబడితో, 2,500 ప్రత్యక్ష మరియు 20,000 పరోక్ష ఉద్యోగాల లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశను చూపనుంది. #RayalaseemaSteelPlant #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
13 likes
6 shares

More like this