విశాఖలోని కైలాసగిరిపై 65 అడుగుల అతిపెద్ద త్రిశూలంను ప్రజలు సందర్శించేందుకు అవకాశం కల్పించారు. శివపార్వతులు కొలువైన కైలాసగిరిపై త్రిశూలం సందర్శకులకు సరికొత్త ఆకర్షణగా కానుంది.
#Vizag
#AndhraPradesh #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
00:15

