Manohar Reddy
619 views 1 days ago
##GoodByeBabu #CBNPaniAyipoyindhi #YSJaganAgain విశాఖ తీరంలో బోటు ప్రమాదంతో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు. దాంతో బాధిత మత్స్యకార కుటుంబాల్ని పరామర్శించేందుకు మంగళవారం వైజాగ్‌కి వెళ్తున్న @ysjagan గారు ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందినా.. సమన్వయలోపం కారణంగా కొన్ని గంటలు పాటు తాత్సారం చేసిన అధికారులు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టి.. బాధిత కుటుంబాలకి భరోసా ఇవ్వనున్న వైయస్ జగన్ గారు #ysjaganwithfishermen #ysjagan
11 likes
11 shares

More like this