ShareChat
click to see wallet page
search
జై బీజేపీ జై జై బీజేపీ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలంలో "స్వచ్ఛ గ్రామం" కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పొడి చెత్త, తడి చెత్తను వేర్వేరుగా సేకరించి పరిశుభ్రతను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం అందజేసిన ఈ-ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీ రమణ ప్రకాష్ గారు, బీజేపీ నాయకులు బత్తుల నాగేష్, రమేష్ రెడ్డి, సదాశివ, ప్రసాద్, శంకర, భారత్ రెడ్డి & కూటమి నాయకులు పాల్గొని ఈ-ఆటోలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. స్వచ్ఛ గ్రామం – ఆరోగ్యకర గ్రామం. #🏛️రాజకీయాలు #🤔స్టార్టప్ ఐడియాస్💡 #⛳భారతీయ సంస్కృతి #I ❤️️ ఇండియన్ ఆర్మీ💖 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼
🏛️రాజకీయాలు - ShareChat