*అమరావతి : కాలేజీకి వెళ్లి చదవాల్సిందే!*
. బీఈడీ, బీపీఈడి కోర్సులపై ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం
. తరగతులకు వెళ్తేనే ఫేస్ అటెండెన్స్ నమోదు
. 2026- 27 విద్యా సంవత్సరం నుంచి అమలు
. హాజరు అక్రమాలకు చెక్ పెట్టడమే లక్ష్యం #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్


