ShareChat
click to see wallet page
search
కాసిపేట మైన్‌లో ఒక్కో షిఫ్ట్‌కు 300 మంది కార్మికులు దిగాల్సి ఉంటే, మ్యాన్‌రైడింగ్ మిషిన్‌లో కేవలం 70 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఉదయం 8:30 లోపు దిగితేనే మాస్టర్ వేస్తారు, ఆలస్యమైతే వేయరు. కానీ అదే మెషిన్‌ను యాజమాన్యం అవసరాలకు మాత్రం ఎప్పుడైనా నడుపుతున్నారు. కార్మికుల పట్ల ఈ వివక్ష ఎందుకు? #telangana
telangana - ShareChat
01:07