ShareChat
click to see wallet page
search
గొడ్డలి పార్టీ, జగన్ 'నాటక్'.. పెట్రోల్ రేట్లపై ఎందుకీ నంగనాచి మాటలు? 2019లో పెట్రోల్ రూ.76, డీజిల్ రూ.68గా ఉన్న ధరలను.. 2020 నాటికి ఏకంగా పెట్రోల్ రూ.107, డీజిల్ రూ.99కు చేర్చిన ఘనత జగన్ రెడ్డిదే. ఏడాది కాలంలో పెట్రోల్‌పై రూ.31, డీజిల్‌పై రూ.31 పెంచిన ఘనత గొడ్డలి పార్టీది. రోడ్డు సెస్ అని, వ్యాట్ అని, అదనపు వ్యాట్ అని బాది ప్రజలపై భారం మోపాడు జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూపాయి కూడా పెంచలేదు. ఎలాంటి కొత్త పన్నులు వేయలేదు. యుద్ధ పరిస్థితుల కారణంగా గత వారం రూ.3 వరకు మాత్రమే పెరిగింది. ఏడాది కాలంలో రూ.31 పెంచి రాష్ట్ర ప్రజల నడ్డి విరిచిన నువ్వా మాట్లాడేది @ysjagan?    #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:45