నా💝అమ్మే👩👦నా కనిపించే 🙏దైవం💝
నటుడు ప్రదీప్ రావత్ మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ‘సై' సినిమాలో భిక్షూ యాదవ్ పేరొందిన ప్రదీప్ సింగ్ రావత్ (74) క్యాన్సర్తో కన్నుమూశారు. ఛత్రపతి, గజిని, పంచాక్షరి, లక్ష్మీ, భద్ర, యోగి, దేశముదురు వంటి సినిమాల్లో విలన్గా నటించారు. చివరగా ఆయన తెలుగులో తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం'లో కనిపించారు. 1952లో మధ్య ప్రదేశ్లోని జబలూర్లో జన్మించిన ఆయన టాలీవుడ్లో గొప్ప విలన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. #😰టాలీవుడ్ లో తీవ్ర విషాదం..నటుడు ప్రదీప్ కన్నుమూత