shaik Rubeena
*నేడు విశాఖకు జగనన్న* 🔥
తీరంలో బోటు ప్రమాదంతో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు. దాంతో బాధిత మత్స్యకార కుటుంబాల్ని పరామర్శించేందుకు నేడు వైజాగ్కి వెళ్తున్న వైయస్ జగన్ గారు
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టి.. బాధిత కుటుంబాలకి భరోసా ఇవ్వనున్న వైయస్ జగన్ గారు
#YSJaganWithFisherMen #😉ఎమోజి విషెస్😂 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🙏Thank you😊