Wallet Install
Home
Explore
Wallet
Video
Profile
Trends
English
Kalam Daily - Author on ShareChat
Kalam Daily
472 views • 6 days ago
#Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #teachers #Telangana govt
కల@ ప్రజలగళం  .. సెకండ్ ఫేజ్లో  టీచర్ల ఫారిన్ 190 మంది ಅ5್ಷ್ಬರಿಲ ಜನಾನ  సింగపూర్ వియత్నాం: చైనా దేశాల్లో పర్యటన. 0528 విద్యా విధానాలపై స్టడీ చేసేందుకు రాష్ట్ర నెలల్లో   ఫిన్లాండ్తో . ಅಕ್ಷ್ಬರಿ ' పాటు ప్రభుత్వం ఏర్పాట్లు. సింగపూర్; జపాన్ వియత్నాం దేశాలకు  ದನಿ3 విద్యాశాఖ పంపించనున్నది కలం శెలంగాణ బూ కొనసాగింపుగా మరో 190 మందిని కూడా ১০৮ రాషంలో లక్టోబర్ నెలలోనే సెకండ్ ఫేజ్లో భాగంగా విద్యా (ಐಮೌಣೌಲನು ఉపాధ్యాయులను పంపనున్నది ఉత్తమ ఉపాధ్యాయులను  మెరుగుపర్చడానికి ఎంపిక చేయాల్సిందిగా లన్ని జిల్లాల విదేశాలకు పంపి అక్కడి విధానాలను విద్యా అధ్యయనం చేసేందుకు రాష్ట ప్రభుత్వం . కార్యదర్శి నవీన్  శాఖాదికారులకు & శాఖ ప్రత్యేక ప్రోగ్రామ్ తీసుకున్నది అందులో నికొలన్ ఆదేశాలు జారీచేశారు సెకండ్ ಭಗಂಗಾ ವನವಿ ಸಲವುಲ ನಮಿಯಂ೮್ನ ఫేజీలో వెళ్లే ఉపాధ్యాయులు ఫిన్లాండ్; . (ಎವಿರ20-24) ಐದು ರೆ್ಜಲ ವೌಲು 28 జపాన్; వియత్నాం; చైనా సింగపూర్ 'దీచర్స్" దీచర్లు . దేశాల్లో పర్యటించి అక్కడి పాఠశాలల ఫిన్లాండ్లో పర్యటించి . మంద చేస్తారు: ఎక్స్ొపోజర్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ಏನಿಶಿರುವ ಅಧಯಯನಂ ప్రభుత్వ. స్థానిక సంస్ధలు; టీజీఎంఎస్  ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. ఫస్ట్ ఫేజకు . టీఇర్ఈఐఎస్ పాఠశాలలకు చెందిన ఉత్తమ  మొత్తం 97 మందిని ఎంపిక చేసినా 28 మాత్రమే వెళ్లి వచ్చారు మిగిలిన 69 ఉపాధ్యా ప్రధానోపాధ్యాయులను . మంది ಶಯುಲು. టీచర్లు . సెకండ్ ఫేజీలో పర్యటించనున్నారు . హెడ్మాస్టర్లను సెప్టెంబర్-ా మంది Kalan Main Seo 30 July 2026 Thu కల@ ప్రజలగళం  .. సెకండ్ ఫేజ్లో  టీచర్ల ఫారిన్ 190 మంది ಅ5್ಷ್ಬರಿಲ ಜನಾನ  సింగపూర్ వియత్నాం: చైనా దేశాల్లో పర్యటన. 0528 విద్యా విధానాలపై స్టడీ చేసేందుకు రాష్ట్ర నెలల్లో   ఫిన్లాండ్తో . ಅಕ್ಷ್ಬರಿ ' పాటు ప్రభుత్వం ఏర్పాట్లు. సింగపూర్; జపాన్ వియత్నాం దేశాలకు  ದನಿ3 విద్యాశాఖ పంపించనున్నది కలం శెలంగాణ బూ కొనసాగింపుగా మరో 190 మందిని కూడా ১০৮ రాషంలో లక్టోబర్ నెలలోనే సెకండ్ ఫేజ్లో భాగంగా విద్యా (ಐಮೌಣೌಲನು ఉపాధ్యాయులను పంపనున్నది ఉత్తమ ఉపాధ్యాయులను  మెరుగుపర్చడానికి ఎంపిక చేయాల్సిందిగా లన్ని జిల్లాల విదేశాలకు పంపి అక్కడి విధానాలను విద్యా అధ్యయనం చేసేందుకు రాష్ట ప్రభుత్వం . కార్యదర్శి నవీన్  శాఖాదికారులకు & శాఖ ప్రత్యేక ప్రోగ్రామ్ తీసుకున్నది అందులో నికొలన్ ఆదేశాలు జారీచేశారు సెకండ్ ಭಗಂಗಾ ವನವಿ ಸಲವುಲ ನಮಿಯಂ೮್ನ ఫేజీలో వెళ్లే ఉపాధ్యాయులు ఫిన్లాండ్; . (ಎವಿರ20-24) ಐದು ರೆ್ಜಲ ವೌಲು 28 జపాన్; వియత్నాం; చైనా సింగపూర్ 'దీచర్స్" దీచర్లు . దేశాల్లో పర్యటించి అక్కడి పాఠశాలల ఫిన్లాండ్లో పర్యటించి . మంద చేస్తారు: ఎక్స్ొపోజర్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ಏನಿಶಿರುವ ಅಧಯಯನಂ ప్రభుత్వ. స్థానిక సంస్ధలు; టీజీఎంఎస్  ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. ఫస్ట్ ఫేజకు . టీఇర్ఈఐఎస్ పాఠశాలలకు చెందిన ఉత్తమ  మొత్తం 97 మందిని ఎంపిక చేసినా 28 మాత్రమే వెళ్లి వచ్చారు మిగిలిన 69 ఉపాధ్యా ప్రధానోపాధ్యాయులను . మంది ಶಯುಲು. టీచర్లు . సెకండ్ ఫేజీలో పర్యటించనున్నారు . హెడ్మాస్టర్లను సెప్టెంబర్-ా మంది Kalan Main Seo 30 July 2026 Thu
15 likes
11 shares

More like this

  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #📰ఈరోజు అప్‌డేట్స్ #ap #ANANTAPUR #education #teachers
    గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి శివైక్యం చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించిన జగద్గురు రాజేంద్రస్వామి . 1997లో ఉరవకొండ గవిమఠం . శివ పీఠాధిపతిగా బాధ్యతలు  ఉరవకొండ: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన   జగద్గురు చెన్నబసవ శివ   రాజేంద్రస్వామి(ఫైల్) ఉరవకొండ అనంతపురం గవిమఠం ಜಲ್ పీఠాధిపతి జగద్గురు చెన్నబసవ రాజేంద్ర మహాస్వామి శివైక్యం చెందారు:. అనారోగ్య. సమస్యల వయోభారంతో పాటు కారణంగా కరాటకలోని బళారి ६० 0 ವಿತಂತಿ   ತಿನುತುಂಟುನ್ನ ఏళ్ల  స్వామీజీ మఠంలో 97 శనివారం శంచి కర్లాటకలోని బెళగావి జిలా ఉదయం 5.30 గంటలకు తుది విడిచారు శ్వాస ६0 శంకరప్ప  పారమ్మ బైలహోంగల్ తాలూకా మార్గాన్ గ్రామానికి చెందిన o పెద్ద కుమారుడు చెన్నబసవ రాజేంద్రస్వామి. ఆయన 1020 జూలై 1న ಏಲುಲ ఆయనకు ఇద్దరు చెల్లెళు: చిన్నతనంలోనే సన్యాస దీక్ష స్వీకరిం . ಜನ್ಮಿಂವೌರು: చిన ఆయన 1960లో కర్ణాటకలోని తుమకూరు మఠం పీఠాధిపతిగా బాధ్య EE తలు చేపట్టారు: 1997లో ఉరవకొండ గవిమఠం సంసానానికి 8ివ పీఠాధిప 0 స్వీకరించారు:. దశాబాలుగా కుల మూడు అధికారిక బాధ్యతలు తులుగా మత భేదం లేకుండా సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు కృషి చేశారు: పేద విద్యార్థులకు ఉచిత వసతి  సౌకర్యాల కల్పన; కరువు ১০%$ కార్యక్రమాలు చేపట్టారు ১১৪ ১৯১০০১০ : ప్రాంతాల్లో నిరంతర వంటి అనేక సేవా ఉరవకొండకు శివైక్యం పొందిన స్వామీజీ పార్థివ దేహాన్ని రోడ్డు మార్గాన శాఖ మఠంలో బళారి ) ఉరవకొండలోని ప్రధాన మఠానికి గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, లింగాయత్ సమాజ పెద్దలు తీసుకొచ్చారు: 55] వేలాదిగా దర్శించుకొనేందుకు మఠం ఆవరణలో ప్రత్యేక వేదికపై . ಭತ್ತುಲು ఉంచారు 0 గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి శివైక్యం చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించిన జగద్గురు రాజేంద్రస్వామి . 1997లో ఉరవకొండ గవిమఠం . శివ పీఠాధిపతిగా బాధ్యతలు  ఉరవకొండ: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన   జగద్గురు చెన్నబసవ శివ   రాజేంద్రస్వామి(ఫైల్) ఉరవకొండ అనంతపురం గవిమఠం ಜಲ್ పీఠాధిపతి జగద్గురు చెన్నబసవ రాజేంద్ర మహాస్వామి శివైక్యం చెందారు:. అనారోగ్య. సమస్యల వయోభారంతో పాటు కారణంగా కరాటకలోని బళారి ६० 0 ವಿತಂತಿ   ತಿನುತುಂಟುನ್ನ ఏళ్ల  స్వామీజీ మఠంలో 97 శనివారం శంచి కర్లాటకలోని బెళగావి జిలా ఉదయం 5.30 గంటలకు తుది విడిచారు శ్వాస ६0 శంకరప్ప  పారమ్మ బైలహోంగల్ తాలూకా మార్గాన్ గ్రామానికి చెందిన o పెద్ద కుమారుడు చెన్నబసవ రాజేంద్రస్వామి. ఆయన 1020 జూలై 1న ಏಲುಲ ఆయనకు ఇద్దరు చెల్లెళు: చిన్నతనంలోనే సన్యాస దీక్ష స్వీకరిం . ಜನ್ಮಿಂವೌರು: చిన ఆయన 1960లో కర్ణాటకలోని తుమకూరు మఠం పీఠాధిపతిగా బాధ్య EE తలు చేపట్టారు: 1997లో ఉరవకొండ గవిమఠం సంసానానికి 8ివ పీఠాధిప 0 స్వీకరించారు:. దశాబాలుగా కుల మూడు అధికారిక బాధ్యతలు తులుగా మత భేదం లేకుండా సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు కృషి చేశారు: పేద విద్యార్థులకు ఉచిత వసతి  సౌకర్యాల కల్పన; కరువు ১০%$ కార్యక్రమాలు చేపట్టారు ১১৪ ১৯১০০১০ : ప్రాంతాల్లో నిరంతర వంటి అనేక సేవా ఉరవకొండకు శివైక్యం పొందిన స్వామీజీ పార్థివ దేహాన్ని రోడ్డు మార్గాన శాఖ మఠంలో బళారి ) ఉరవకొండలోని ప్రధాన మఠానికి గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, లింగాయత్ సమాజ పెద్దలు తీసుకొచ్చారు: 55] వేలాదిగా దర్శించుకొనేందుకు మఠం ఆవరణలో ప్రత్యేక వేదికపై . ಭತ್ತುಲು ఉంచారు 0
    16
    3
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #teachers #tet #tet notification #tet exam
    కలం ప్రజలగళం .. టీచర్లకు 5-~8$5 స్పెషల్ టెట్ ಮಿಂದಿ   ಮೌ[ಅಮ' ఈ నెల 21న నోటిఫికేషన్: 50.544 (43.94%)   అర్హత సాధించారు ఎస్టీ అభ్యర్ధులు 51% . ಮನ సెప్టెంబరులో ఎగ్జాన అగ్రస్థానంలో ఉంటే బీసీ అభ్యర్ధులు . మంది &ತ್ತಿರತ- జనరల్ టెట్లో 44%  40.36% ఈడబ్ల్యూఎస్ లభ్యర్ధులు 22.436 . వెల్లడి ఫలితాల జనరల్ కేటగిరీ లభ్యర్ధులు 20.15% చొప్పున  అర్హులయ్యారు ఇన్ సర్వీస్ టీచర్లలో 37.29% . టీచర్ 500, ತಲಂಗಾಣ బ్యూరో:. ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఈసారి 43.94% . మందే ఉత్తీర్ణత సాధించారు. పేవర్-1 పరీక్షలో . అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు. పురుషుల నలుగురు ట్రాన్స్ జెండర్లు హాజరైతే . మంది అందులో ಕಂದ ಮಪಾಳಕೆ ಎಶ್ಕುವ ಮಂದಿ ವೌನ ಅಯ್ಮಾರು . ఇద్దరు అర్హత సాధించారు: మొత్తంగా ఆరుగురు ట్రాన్స్ జెండర్లలో నలుగురు అర్హత సాధించారు . గతనెల 16 నుంచి 22 వరకు జరిగిన పరీక్షలకు . ఇన్-సర్వీస్ . ವಿಏಲ್ಲ కోసం మొత్తం 1,53,752 మంది దరఖాస్తు చేసుకుంటే . ఇదిలా దిండగా ప్రత్యేక టెట్జరగనున్నది ఇందుకోసం ఈ నెల . అందులో 1,15,028 మాత్రమే (74.81%) . పరీక్షలు' హాజరయ్యారు వీరిలో 23.623 మంది . 21ననోటిఫికేషన్ విడులవుతుంది . 85- ವಿಏಲ್ಲು సర్వీస్ సెప్టెంబరు 7-11 లేదీల మధ్య జరగనున్నాయి . ఉన్నారు: మొత్తంగా కూడా Kalam Main Seo 14 Tuly 2026 Tue కలం ప్రజలగళం .. టీచర్లకు 5-~8$5 స్పెషల్ టెట్ ಮಿಂದಿ   ಮೌ[ಅಮ' ఈ నెల 21న నోటిఫికేషన్: 50.544 (43.94%)   అర్హత సాధించారు ఎస్టీ అభ్యర్ధులు 51% . ಮನ సెప్టెంబరులో ఎగ్జాన అగ్రస్థానంలో ఉంటే బీసీ అభ్యర్ధులు . మంది &ತ್ತಿರತ- జనరల్ టెట్లో 44%  40.36% ఈడబ్ల్యూఎస్ లభ్యర్ధులు 22.436 . వెల్లడి ఫలితాల జనరల్ కేటగిరీ లభ్యర్ధులు 20.15% చొప్పున  అర్హులయ్యారు ఇన్ సర్వీస్ టీచర్లలో 37.29% . టీచర్ 500, ತಲಂಗಾಣ బ్యూరో:. ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఈసారి 43.94% . మందే ఉత్తీర్ణత సాధించారు. పేవర్-1 పరీక్షలో . అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు. పురుషుల నలుగురు ట్రాన్స్ జెండర్లు హాజరైతే . మంది అందులో ಕಂದ ಮಪಾಳಕೆ ಎಶ್ಕುವ ಮಂದಿ ವೌನ ಅಯ್ಮಾರು . ఇద్దరు అర్హత సాధించారు: మొత్తంగా ఆరుగురు ట్రాన్స్ జెండర్లలో నలుగురు అర్హత సాధించారు . గతనెల 16 నుంచి 22 వరకు జరిగిన పరీక్షలకు . ఇన్-సర్వీస్ . ವಿಏಲ್ಲ కోసం మొత్తం 1,53,752 మంది దరఖాస్తు చేసుకుంటే . ఇదిలా దిండగా ప్రత్యేక టెట్జరగనున్నది ఇందుకోసం ఈ నెల . అందులో 1,15,028 మాత్రమే (74.81%) . పరీక్షలు' హాజరయ్యారు వీరిలో 23.623 మంది . 21ననోటిఫికేషన్ విడులవుతుంది . 85- ವಿಏಲ್ಲು సర్వీస్ సెప్టెంబరు 7-11 లేదీల మధ్య జరగనున్నాయి . ఉన్నారు: మొత్తంగా కూడా Kalam Main Seo 14 Tuly 2026 Tue
    15
    13
  • ._ꪖŷ_. - Author on ShareChat
    🌴💛._𝐉ꪖŷ𝓎_.💛🌴
    #💯 my st@tus✨ #✌️ నేటి నా స్టేటస్ #teacher Dance #🕺డాన్స్ అడ్డా💃 #fok song'sp
    my st@tus, నేటి నా స్టేటస్
    5K
    17K
  • Kalam Daily - Author on ShareChat
    Kalam Daily
    #Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #teachers #📰జాతీయం/అంతర్జాతీయం #latest news #తాజా వార్తలు
    Kalam, KalamPaper
    15
    10
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #women #education #teachers
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    14
    6
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #women #education #teachers
    వర్షపు చినుకులు నేలను తాకుతుంటే ... మట్టి నుంచి వచ్చే ఆ తొలకరి సువాసన ఎంత హాయిగా ఉంటుందో , ఆషాఢ మాసంలో అరచేతిని గోరింటాకు ముద్దాడుతుంటే జ్ఞాపకాలు కూడా అంతే హాయిగా గుబాళిస్తాయి . సోషల్మీడియా పుణ్యమా అని ... ఇప్పుడీ గోరింటాకు సంబరాలు పల్లెల నుంచి పట్టణాలకీ , నగరాలకీ , ... విదే శాలకీ చేరిపోయాయి . ఆ ట్రెండ్ ఏంటో చూద్దామా ! గోరింటాకు .. జ్ఞాపకాల పండుగ ! కాలం ఏ రేంజ్ లో మారిపోయినా , లైస్ ఎంత బిజీ అయిపోయినా , ఆషాఢం అనగానే మన మనసు తెలియకుండానే చిన్నప్పటి జ్ఞాపకా ల్లోకి పరిగెడుతుంది . అమ్మమ్మ ఇంటి పెరట్లోని పచ్చని గోరింటాకు చెట్టు , తోటి పిల్ల లతో కలిసి ఆకులు కోసే ఆ సందడి , రోట్లో వాటిని వేసి , రుబ్బుతుంటే వచ్చే పరిమళం .. ఎప్పటికీ మనసు పొరల్లో పదిలమే . సాంకేతికత పెరిగింది .. ఈతరం జీవనశైలీ మారింది . రోళ్లు రోకళ్లు మాయమయ్యాయి . అయినా డిజిటల్ గ్యాడ్జెట్ సందడి , ఆఫీసు డెడ్లైన్ల హడావుడి మధ్య ... గోరింటాకు వేడు . కలు కొత్త రూపు దాల్చాయి . గోరింటాకు తెప్పించడం , కడిగి ... రోట్లో రుబ్బడం , పొరు గింటి వాళ్లను పిలవడం ... ఇలా ఓ చిన్న సామూహిక కార్యక్రమంలా సాగుతోంది . అయితే ఈ ఆనందం పల్లెలకే పరిమితం కాలేదు . హైదరాబాద్ , విజయవాడ , విశాఖప టం లాంటి పెద్ద ఎత్తున గోరిం చాలా ఏళ్ల తర్వాత పెట్టుకుంటున్నా ... గోరింటాకు ఇష్టపడని అమ్మాయిలు ఎవరుంటారు చెప్పండి ? చదువులూ , ఉద్యోగాలతో చాలా ఏళ్లు ఆ సంతోషానికి దూరమయ్యా రెండేళ్లుగా అమెరికాలో నా ఫ్రెండ్స్ కలిసి గోరింటాకు పెట్టుకుంటున్నా . ఇక్కడి తెలుగు యూత్ ఆఫ్ అమెరికా అసోసియేషన్ దీన్ని తెప్పిస్తోంది . తెలుగు నేలతో ఉన్న అనుబంధాన్నీ , జ్ఞాపకాల్ని పంచుకుంటూ ఈ సమయాన్ని సంతోషంగా గడిపేశాం . శాంతి కాజా , న్యూజెర్సీ టాకు సంబరాలు జరుగుతున్నాయి . అపార్ట్ మెంట్ కమ్యూనిటీ హాళ్లు , క్లబ్ హౌస్లు , ఫంక్షన్ హాళ్లు కూడా వీటికి వేదికలవుతు న్నాయి . ఇక విదేశాల్లో ఉన్న తెలుగు మహి కలూ ... గోరింటాకు ప్రత్యేకంగా తెప్పించుకుం టున్నారు . వందల కిలోమీటర్లు ప్రయాణించైనా కలిసి ఈ వేడుక జరుపుకొంటున్నారు . గోరిం టాకు పరిమళం ఆస్వాదించడానికి మళ్లీ రోళ్ళు బయటికి తీసి వాటి చుట్టూ చేరుతున్నారు . పాత పాటలు , ఆటలతో ఆస్వాదిస్తున్నారు . అలా హైదరాబాద్ హైరైజ్ అపార్ట్ మెంట్ల నుంచి అమెరికా వరకూ .... దీన్ని గ్లోబల్ నోస్టాల్జియా ఫెస్టివల్గా మార్చేశారు . ఇందులో సోషల్ మీడియా పాత్రా తక్కు వేమీ కాదు . ఇన్స్టాగ్రామ్ , ఫేస్బుక్ , యూట్యూబ్ రీలో గోరింట సందడి చేస్తోంది . చేతుల నిందా అందమైన డిజైన్లు , మంచి అవకాశం ... చిన్నప్పటి నుంచి నాకు గోరింటాకంటే చాలా ఇష్టం ... ఆషాడం వచ్చిందంటే తప్ప నిసరిగా పెట్టుకునేదాన్ని . అప్పట్లో ఇదంతా భలే సందడిగా ఉండేది కానీ , ఇప్పుడు అంత తీరిక ఎవరికీ లేదు . ఉద్యోగాలు , ఇంటి బాధ్యతల్ని చక్కపెట్టుకోవడంలో ఆడ వాళ్లకు ఒత్తిడి కాస్త ఎక్కువే . దీన్నుంచి సంప్రదాయ దుస్తులు , గాజుల గలగలలు , మల్లెపూలతో తీసిన ఫొటోలు వేల సంఖ్యలో షేర్ అవుతున్నాయి . ఒకరు వీడియో పెడితే మరొకరు స్ఫూర్తి పొందుతున్నారు . ఒకచోట జరుగుతున్న వేడుకను చూసి మరో ప్రాంతం న కార్యక్రమం ఏర్పాటు చేస్తూ పాత సంప్రదాయానికి కొత్త ఊపిరి పోస్తున్నారు . ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ... ఈ వేడుకల్లో పాల్గొనేవారికి వయసు , వృత్తితో సంబంధం లేదు . అందరూ ఒక్కటై ఆనందిస్తు న్నారు . రోజువారీ హడావుడి , బాధ్యతల నుంచి కాసేపు బ్రేక్ . ఎందుకంటే గోరింటా కుతో ఫోన్ పట్టుకోలేరు . ఏ పనీ చేయలేరు . హ్యాపీగా కబుర్లు చెప్పుకొంటూ , రిలాక్స్ అవ్వ డా'నికి ఇది బెస్ట్ నేచురల్ డిటాక్స్ మరి ! చేతుల్లో పండే ఎర్రని రంగులో అమ్మ ప్రేమ , అమ్మమ్మ కథలు , ' స్నేహితులు నవ్వులు , పల్లె వాసనలు ... ఇలా ఎన్నో జ్ఞాపకాలు గుర్తొ స్తాయి . అందుకే గోరింటాకు వేడుకలు కేవలం సంప్రదాయం కాదు . తరాల్ని కలిపే వంతెన .. అనుభూతుల్ని పంచే పండుగ , ఆషాఢం మనకు ఇచ్చే అందమైన కానుక . ఏమంటారు । ఉపశమనం కలగడమే కాదు , పాత జ్ఞాపకాల్ని పోగు చేసుకున్నట్లు అవుతుందని గోరింటాకు వేడుక జరపాలనుకున్నా . ఇదే విషయాన్ని మా కమ్యూనిటీలోని స్నేహితులతో చెప్పా . వీరిలో గృహిణులు , ఉద్యోగినులు , వ్యాపారవేత్తలు .. అందరూ ఉన్నారు . అందరి ఆమోదంతో ఓ రోజుని నిర్ణయించుకున్నా ఆకుపచ్చ రంగు థీమ్ ని ఎంచుకున్నాం . కలిసి ఆకును కోసుకొచ్చి , రోట్లో నూరు కుని ... కబుర్లు చెప్పుకొంటూ పెట్టుకున్నాం . మదుర స్మృతులను ఏర్పరచుకోవడానికి ఇదో చక్కని ఆవకాశంగా నిలిచింది . తులసీ ప్రియ , కాండియర్ 10 అపార్ట్మెంట్స్ , హైదరాబాద్ అర్థశాస్త్రంలో జేఎల్ ... చరిత్రలో డీఎల్ ! రైతు కుటుంబంలో పుట్టిన ఆమెకు ఆరు గాలం శ్రమించడం తెలుసు ... అందుకే , హలానికి బదులు కలం పట్టినా శ్రమను మర్చిపోలేదు ! ఎక్కడో అక్కడ , ఏదో ఒకటి అనుకోకుండా ... గమ్యం దిశగా పోరాటం లాంటి ప్రయాణం చేశారు . బేతనపల్లి స్వర్ణకుమారి . ఫలితమే ఒకేసారి జూనియర్ , డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు . ఆ అసామాన్య ప్రయాణం ఆమె మాటల్లోనే .. పదో తరగతిలో 500 పైగా మార్కులు , ఇంటర్లో ప్రతిభా పురస్కారం ... ఆ సర్టిఫికెట్లను - చూసి ' నువ్వు ఇక్కడే ఆగిపోతే వీటికి విలువ ఉండదు ' అన్నారు మావారు . నాకూ మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని ఉండేది . కానీ , ఆర్థిక పరిస్థితులవల్ల లక్ష్యాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది . ఆయన ప్రోత్సహించడమే . ఇచ్చేవారు . దాస్యతల్ని పంచుకుంటూ టైమ్ ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా . నేపథ్యం ఇదీ ... ఇంటి మాది పార్వతీపురం జిల్లా , సాలూరు సమీ పంలోని బాగువలస . నాన్న అప్పలస్వామి , అమ్మ వెంకటమ్మ , వ్యవసాయమే ఆధారం . ఆ కష్టాలు మేం పడకూడదంటూ బాగా చదవమ నేవారు . అయిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ గురుకులాల్లో చదివాను . బీకామ్ , ఆపై ఆంధ్ర యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ చేశా . హైదరాబాద్ లో టీవీ జర్నలిస్టుగా . చేరాను . 2010 లో సాలూరుకు చెందిన పార్వతీ శ్వరరావుతో వెళ్లింది . ఆయన ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవారు . 2014 లో ' వీఆర్వోగా ఎంపికయ్యా . సొంత మండలంలోనే ఉద్యోగం . నెలల వ్యవధిలో పంచాయతీ సెక్రటరీగా ఆవకాశం వచ్చినా ... చేరలేదు . పిల్లల్ని చూసు కుంటూ గ్రూప్ -2 కి సిద్ధమయ్యా . 2018 లో ఖజానా శాఖలో ఉద్యోగం వస్తే చేరాను . కర్నూలులో పోస్టింగ్ . మనసంతా సొంతూరు చుట్టూ తిరిగేది . దాంతో పుస్తకాలతో దోస్తీని కొనసాగించా . 2018 లో సమాచారశాఖలో ఏపీఆర్వోగా ఎంపికైనా చేరలేదు . అబ్బాయిలి ద్దరూ కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు సంపాదించారు . ఆ తర్వాత బోలెడంత సమయం మిగిలేది . నా లక్ష్యం గ్రూప్ -1 కొన్ని పరిమితుల వల్ల సాధ్యం కాదనిపించింది . వేత నంలో దానికి సమానమైన డిగ్రీ లెక్చరర్ పోస్టు సాధించాలనుకున్నా . అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో పేజీ చేశా ( 2019-21 ) . అవకా శాన్ని పెంచుకోవాలని ... అది పూర్తవగానే అర్థం శాస్త్రంలో పీజీ చేశా . 2021 లో నోటిఫి కేషన్ రావడంతో చరిత్ర , ఆర్థశాస్త్రంలో కేఎల్ , చరిత్రలో డీఎల్ రాశాను . ఆర్థశాస్త్రంలో జేఎల్గా సొంత జిల్లాలోని పాచిపెంటలో పోస్టింగ్ . ఈరోజే ఉద్యోగంలో చేరుతున్నా . డీ ఎరూ ఎంపికయ్యా . పోస్టింగ్ రావడమే తరు వాయి . పీహెచ్డికి చేరా . స్టడీ హాల్లో చదువు ... జర్నలిజం నేపథ్యం , గ్రూప్ -2 కి సిద్దమవ్వడం వల్ల జనరల్ స్టడీస్లో మంచి మార్కులు సాధించి టాపర్ గా నిలిచా . మొన్నటివరకూ నంద్యాల జిల్లా ఖజానా కార్యాలయంలో సీని _యర్ అకౌంటెంట్గా పనిచేశా . రోజూ ఆఫీసు వేళలకు ముందూ తర్వాత స్టడీ హాల్కు వెళ్ళే చదువుకునేదాన్ని , ఆ వాతావరణంలోనే పోటీ తత్వం ఉంటుంది . ఎక్కడా శిక్షణ తీసుకోలేదు . ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం , ఆర్థిక పరి స్థితులు , పెళ్లి , పిల్లలు ... లక్ష్యానికి ఎన్నెన్నో అడ్డంకులు కనిపిస్తాయి . సాధించాలని బలంగా అనుకోవాలేగానీ , అన్నీ అనుకూలిస్తాయి . - గడగమ్మ రామకృష్ణ , పార్వతీపురం సి విటమిన్ అందించే క్యాప్సికమ్ ! ' రంగు రంగుల్లో దొరికే క్యాప్సికమ్ ఏ వంటకంలో వేసినా రుచిని పెంచడమే కాదు ... కళ్లనూ కట్టిపడేస్తుంది . ఇందులో పోషకాలూ విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది . ఇది కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం ముడతలు పడకుండా , కాంతిమంతంగా ఉంచుతుంది . అంతేకాదు , బరన్ కూడా ఎక్కు వగా ఉండటం వల్ల ఈ పోషకాన్ని శరీరం వేగంగా గ్రహించగలుగుతుంది . • వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఎదురయ్యే ఆస్టియోపోరోసిస్ సమస్యకు ఇందులోని విట మిన్ కె 1 , కాల్షియం మంచి పరిష్కారం . • తక్కువ కెలోరీలు , ఎక్కువ సైబర్ ఉండే క్యాప్సికమ్ బరువు తగ్గాలనుకునే మహిళలకు బెస్ట్ ఛాయిస్ . జీర్ణక్రియనూ మెరుగుపరు స్తుంది . రోజువారీ డైట్లో కనీసం ఒక కప్పు క్యాప్సికమ్ ముక్క లను చేర్చుకోండి . హార్మోన్ల సమతు ల్యతను , రోగనిరో ధక శక్తిని సుల ' భంగా పొందొచ్చు ! ఎలా తినాలి ? ఎక్కువగా ఉడికిస్తే దానిలోని పోషకాలు నశిస్తాయి . అందుకే , పచ్చి క్యాప్సికమ్ ముక్క లను సన్నగా తరిగి , కాస్త నిమ్మరసం , నల్ల ఉప్పు చల్లుకుని సలాడ్గా తినొచ్చు . చాలా తక్కువ నూనెతో , చిన్న మంటపై 2-3 నిమి షాలు లైట్గా వేయించి తీసుకోవచ్చు . పనీర్ , మొలకెత్తిన గింజలు లేదా కూరగాయల తురు మును క్యాప్సికమ్లో నింపి , తేలికగా బేక్ లేదా గ్రిల్ చేసి తిన్నా ఆరోగ్యమే . ముందు మెసేజ్ ... తర్వాతే కాల్ ! మెసేజ్లలు ఏం చేస్తాం రా బాబు ... ఫోన్ కీబోర్డుతో కుస్తీలు పట్టడం మావల్ల కాదు . అయినా టెక్స్ట్ మన భావాల్ని పూర్తిగా చేర వేసే సాధనం కాదు ' అన్నది మిలీనియల్ అమ్మాయిల ఉద్దేశం . అందుకే వీళ్లు మెనేజ్ కంటే ... కాల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు . ముఖ్యమైన విషయాలు మెసేజ్ వస్తే .. కాల్ లోనే జవాబులు చెప్పడానికి ఇష్టపడతారు . తమ భావాల్ని తెలియజేయడానికి ఇదే మంచి సాదనంగానూ పేర్కొంటారు . కానీ జెన్ జీ అమ్మాయిలు దీనికి పూర్తి భిన్నంగా ఆలోచిస్తు న్నారట . ఫోన్ మాట్లాడటాన్ని ఇబ్బందిగా ఫీల వుతున్నారట . సమాధానాలన్నీ టెక్స్ట్ రూపంలో చెప్పడానికే ఇష్టపడుతున్నారట . గ్లోబల్ రిసర్చ్ సంస్థ ' యూగవ్ ' చేసిన సర్వేలో వెల్లడైన విషయమిది . దీనిప్రకారం 65 శాతం మంది జెన్ జీలు ఫోన్కార్చొని కట్ చేస్తున్నా రట . రింగ్ వినడం కూడా చికాకుగా ఉంటుం దని చెబుతున్నారట . అందుకే సైలెంట్ మోడో ఫోన్లో వాడటానికే ఇష్టపడుతున్నారు . పైగా , ' ముఖ్యమైన విషయాల్ని ఫోన్లో మాట్లా డటం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి ' అంటున్నారు వీళ్లు ఒక విషయాన్ని టెక్స్ట్ ద్వారా తెలుసుకుని దానికి వివరణను అదే రూపంలో ఇస్తే తప్పులు దొర్లే అవకాశాలు తక్కువని వాళ్ల అభిప్రాయం . భావోద్వేగాలూ చెబుతున్నారు . వివాదాలు రాకుండా ఉండటానికీ , తగ్గడానికీ టెక్స్ మంచి సాధనం అంటున్నారు . అందుకే మెసేజ్ డే మా ఓటు అంటూ ... వాట్సాప్ అబౌట్ కూడా ' నో కాల్స్ ... టెక్స్ట్ ఓన్లీ అని పెడుతున్నారట . వసుంధర | vasundhara@eenadu.in ఉబ్బసానికి ఉష్ట్రాసన ఈ భంగిమలో శరీరం ఒంటె ( ఉష్టం ) ఆకారంలో ఉంటుంది . అందుకే ఆ పేరు . చేసే విధానం : ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి . మోకాళ్లను నేలకు ఆన్చి ఉంచి . నెమ్మదిగా పైకి లేవాలి . చేయగలిగినవాళ్ళు మోకాళ్లను కలిపి ఉంచాలి . కష్టంగా అనిపిం చేవాళ్లు కాస్త ఖాళీ ఉంచొచ్చు . తర్వాత నెమ్మ దిగా శ్వాస తీసుకుంటూ , శరీరాన్నీ , మెడ వెనక్కు వంచుతూ కుడి మడమను కుడి చేత్తోనూ ఎడమ మడమను ఎడమ చేత్తోనూ పట్టుకోవాలి . మడమల్ని గట్టిగా పట్టుకున్నాక తలను వీలైనంత వెనక్కి వంచాలి . కటి భాగాన్ని , నడుమును కొద్దిగా ముందుకు తీసుకొని వదిలిపె వెట్టాలి . ఇప్పుడు శ్వాస డుతూ 10-15 సెకన్లు ఉండే ప్రయత్నం చేయాలి . తర్వాత నెమ్మదిగా యధాస్థితికి రావాలి . ఉపయోగాలు : అస్తమా తగ్గించడానికి ఇది చాలా మంచి ఆసనం . గొంతు సమస్యలు , శ్వాస మీకు తెలుసా ? * ఇష్టమైనది ఇచ్చినప్పుడు ఎవరైనా ఆనం దంగా ఫీలవుతారు . అయితే , ఈ సమ యంలో పెద్ద వాళ్లతో పోలిస్తే , కౌమారదశ పిల్లల మెదడులో ఎక్కువ దోపమైన్ విడుదల అవుతుందట . కాబట్టి , మరింత ఆనందంగా ఉంటారట . ఇక , ఎవరైనా పొగిడినప్పుడు అద్భుత శక్తి వచ్చినట్లు భావిస్తారట . దేశాన్ని ప్రభావితం చేసే వ్యక్తులంటే ధనికులూ , దిగ్గజ వ్యాపారులే కాదు ... అంకుర సంస్థల వ్యవస్థాపకులూ , ప్రాఫి షనల్ సీఈఓలూ , క్రీడాకారులు , జర్నలిస్టులూ , రచయితలూ , డిజిటల్ క్రియేటర్లూ , పర్యావరణ పరిరక్షకులు ... కూడా . కాండీర్ పురున్ ఇండియా విమెన్ లీడర్స్ - 2026 ని చూస్తే ఇది స్పష్టమవుతోంది . దీన్లో 12 విభాగాల నుంచి II7 మంది చోటు సంపాదించగా , వాళ్లలో 84 శాతం మంది స్వశక్తితో ఎదిగినవాళ్లే . బ్యాలెన్స్ షీట్లను కాకుండా సంస్కృతి - కళలు , మేధో సంపత్తి , ప్రజా సంబంధాలు , ఆవిష్కరణలు , సామాజిక ప్రభావం ... అంశాలను ప్రాతిపదికగా తీసుకుని జాబితా సిద్ధం చేశారు . దీన్లో వ్యక్తుల సగటు వయసు 48 ఏళ్లు . పారా ఆర్చర్ శీతల్ దేవి ( 19 ) అతిపిన్న , ఆంత్రప్రెన్యూర్ రజినీ బెక్టార్ ( 86 ) అతిపెద్ద వయస్కులు . జెన్ఎక్స్ నుంచి జెన్ వరకూ అందరికీ ప్రాతినిధ్యం లభించింది . జాబితాలోని వ్యక్తులు నిర్వహించే వ్యాపారం విలువ రూ .39 లక్షల కోట్లు ... ఫిన్లాండ్ జీడీపీ కంటే ఎక్కువ . దేశంలో మహిళా నాయకత్వ విస్తరణకు నిదర్శనం ఇది ! ( ఆశయమే ఆడిస్తోంది ... - శీతల్ దేవి సంకల్పం ఉంటే సాధించలేనిదేదీ లేదని నిరూపించింది పారా ఆర్చర్ శీత దేవి పుట్టుకతోనే పొకోమెలియా వ్యాధి వల్ల రెండు చేతులూ కోల్పోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆమె భవిష్యత్తు తలు చుకుని తల్లడిల్లిపోయారు . కానీ , శీతల్ మాత్రం తన వైకల్యాన్ని బలహీనతగా కాక బలంగా మలచుకుంది . రోజువారీ పనులను కాళ్లతోనే చేయడం నేర్చుకుంది . చేతులు లేకున్నా ... విలువిద్యలోకి అడుగు పెట్టాలనుకోవడం సాహసమైనా ... నిరంతరం శ్రమించి అందులో పట్టు సాధించింది . కాళ్లు , భుజం , మెడ సాయంతో గురి తప్పకుండా బాణాలు విసురుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది . రెండు చేతులు లేకుండానే అంతర్జాతీయ స్థాయి ఆర్చరీలో రజత పతకం సాధించిన తొలి ఆహాల్ చరిత్ర సృష్టించింది . ఆపై పారాలింపిక్స్ , ఆసియన్ పారాగేమ్స్ లో పతకాల | పండించడమే కాదు , సాధారణ అథ్లెట్లతో పోటీపడి ఆసియా ఆర్చరీ స్టేజ్ -3 పోటీలకూ అర్హత సాధించింది . జాతీయ సెలక్షన్ ట్రయల్స్ 60 మంది సాధారణ మహిళా ఆర్చర్లతో పోటీపడి మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది . ఈ కృషికి గుర్తింపుగానే గతేడాది ' అర్జున అవార్డు ' వరించింది . తాజా హుదున్ జాబితాలో ' వాల్యూ క్రియేషన్ ' విభాగంలో స్థానం దక్కించు కుంది . చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే ప్రతి ఒక్కరికీ ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప ప్రేరణ 17 ఏళ్లకే ఆంత్రప్రెన్యూర్ ... - అనన్య బిర్లా కుమార మంగళం బిర్లా గారాల పట్టి ఆసస్య . ముంబయిలోనే పుట్టి పెరిగారీమె . రూ.లక్షల కోట్ల బిల్లా వ్యాపారానికి వారసురాలు . చదువయ్యాక కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతుందనుకున్నా రంతా . ఆ అంచనాలన్నీ తారుమారు చేశారు అనన్య . తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకున్నారు . గాయనిగా , రచయిత్రిగా .. సంతూర్ , గిటార్ వాయించే మ్యూజీషియన్ పేరు తెచ్చుకు న్నారు . ఇవన్నీ ఒక ఎత్తైతే ఆమె వ్యాపార ప్రయాణం మరో ఎత్తు . 17 ఏళ్లకే ' స్వతంత్ర మైక్రో ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించారీమె . గ్రామీణ మహిళలకు సూక్ష్మరుణాల్ని అందిస్తుందీ సంస్థ . అప్పట్లో ఇదో సంచలనం . కమర్షి | యల్ వ్యాపారాలకు బదులుగా ... గ్రామీణ మహిళలకు చేయూతనివ్వాలనే అనన్య ఆలో చన అందరి మన్ననల్ని అందుకుంది . అది మొదలు వెనకడుగు వేయలేదు అనన్య మాన సిక ఆరోగ్యం , బ్యూటీ , సినీ రంగాల్లో వివిధ అంకురాల్ని స్థాపించారు . ఇవన్నీ చేస్తూనే ఇన్ స్టాగ్రామ్లోనూ యాక్టివ్ గా ఉంటారు . తన అనుభవాలు , ఒడుదొడుకులు అన్నీ పంచుకుం టారు . ఒత్తిడి నుంచి బయటపడటానికీ , బ్రాండ్ విస్తరణకూ దీన్నో ఆటవిడుపుగా చెబు తారు అనన్య దాదాపు 3.7 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారీమెకు . ఇవే ఆనన్యకు మోస్ట్- పాలోడ్ ఇన్ఫ్లుయెన్సర్ పౌండర్స్ విభాగంలో తొలి స్థానాన్ని సంపాదించుకునేలా చేశాయి . సంక్షోభంలో పగ్గాలు చేపట్టి ... - నిసాబా గోద్రెజ్ గోద్రెజ్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు పగ్గాలు చేపట్టడం అంటే లాభాలు పెంచడమే కాదు , వేలమంది ఉద్యోగులు , విభిన్న మార్కెట్లు , మారుతున్న వినియోగదార్ల అభిరుచులు , పోటీ సంస్థలు ... ఇలా ఎన్నో అంశాల్ని ఏకతాటిపైకి తీసుకురావాలి . ' ముక్కుసూటిగా మాట్లాడే విసాబాకు ఇవేవీ సాధ్యం కాదు . పైగా , గోద్రెజ్ ఉత్పత్తులకు అతి పెద్ద మార్కెట్ అయిన ఆఫ్రికాలో సంస్థ కార్యకలాపాలు మందగిస్తున్న నేపథ్యంలో రాణించడం ప్రశ్నార్థకమే ' అనుకున్నారంతా . వాళ్ల అంచనాలన్నీ తలకిందులు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నిసాబా . తన వ్యూహాత్మక ఆలోచనలతో , సంప్ర దాయ వ్యాపార విధానాలకు ప్రాధాన్యం ఇస్తూనే ... ఆధునిక వినియోగదార్ల నాడి పట్టి తన దైన శైలిలో సంస్థను లాభాల బాట పట్టించారు . ముంబయిలో పుట్టి పెరిగా రీమె . వార్టన్ స్కూల్లో బీఎస్సీ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు . 2007 నుంచి సంస్థలో . ఓ సాధారణ ఉద్యోగినిగానే పనిచేశారు . 2017 లో గోద్రెజ్ కన్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బాధ్యతలు చేపట్టారు . సంస్థ కార్యకలాపాలు కాస్త కుదుటపడ్డాక ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పగ్గాలు తీసుకున్నారు . వారసురాలిగా కాకుండా ... తనదైన శైలిలో వ్యాపారాన్ని విస్త రించారు . వీటన్నింటి ఫలితంగానే తాజా జాబితాలో బెస్ట్ బిజినెస్ లీడర్స్ విభాగంలో చోటు సంబంధ సమస్యలకు అలర్జీ , సైనస్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది . నడుము కండరాలు , ఛాతీ దృఢంగా అవుతాయి . ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది . థైరాయిడ్ , రుతుక్రమ సమస్యల్ని పరిష్కరిస్తుంది . జాగ్రత్తలు : రుతుక్రమ సమ యంలో చేయరాదు . మోకాలు , మెడ , వెన్నుకు సంబంధించి సర్జరీలు అయి నవాళ్ళు చేయకూడదు . శిరీష , యోగ గురు 11 బంగారం - వెండి ముగింపు హైదరాబాద్ బంగారం ఆర్నమెంట్ వెండి 2 ) 147,060 1,33000 2.23,131 విజయవా 1,43,170 1,32.550 2,28,500 ప్రొద్దుటూరు 1,42,400 1,31,010 2.22,000 రాజమహేంద్రవరం 1,44,600 1,32,550 2,34 , 900 విశాఖపట్నం 1,44,600 1,32,5502,28,000 తమిళనాడు 1,32,550 2.35,000 వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు , సలహాలు , నిపుణులకు ప్రశ్నలు .. ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154090 % పవచ్చు . జయహో నాయికా ! స్వీయానుభవమే వ్యాపారమై ... కనికా గుప్తా శోరి దేశంలో పెట్టుబడి అంటే చాలామందికి కనిపించేది భూములే , కనికా గుప్తాకి అంతే ! కాబట్టే , రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే వారట . కానీ సరైన ధర , పేపర్ వర్క్స్ .... ఇలా ఒకటా రెండా ఎన్నో ఇబ్బందులు . వీటన్నింటిపరంగా సాయం చేసేవాళ్లు ఎవ చైనా ఉన్నారా అని చూశారామె . కనిపించకపోయేసరికి తనే ప్రయత్నిద్దామని 2014 లో స్క్వేర్ యార్డ్స్ ' ప్రారంభించారు . కనికది ఢిల్లీ ఎకనామిక్స్ బ్యాచిలర్స్ , ఆపై మేనేజ్మెంట్ విద్య పూర్తిచే శారు . బ్యాంకింగ్ , అసెట్ మేనేజ్మెంట్ , ఎంటర్టైన్మెంట్ రంగాల్లో దశాబ్దానికి పైగా అనుభవం , స్క్వేర్యర్స్ ని మొదట ఎన్ఆర్ఎలకోసం హాంకాంగ్ భర్తతో కలిసి ప్రారంభించారు . తరువాత గుడ్గావ్ కి మార్చారు . అద్దెకివ్వడం , కొనడం , ఆస్తుల నిర్వహణ , లోను ... ఇలా ఎన్నో అంశాల్లో సాంకేతికతను జోడించి మరీ సేవలంది స్తున్నారు . కనిక సంస్థ వ్యవస్థాపకురాలే కాదు ... చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కూడా . తమ సేవల్ని తొమ్మిది దేశాలకు విస్తరింపజేయడంలో ఈమెది ప్రధాన పాత్ర . వీళ్ల సంస్థ విలువ 3.33 రెట్ల వృద్ధిని నమోదు చేసింది . హురున్ ఎంపిక చేసిన స్టార్టప్ల విషయంలో ఇదే అత్యుత్తమ వృద్ధి ఆట . అందుకే స్టార్టప్ ఫౌండర్స్ విభాగంలో కనికను తొలిస్థానంలో ఉంచింది ... హిందున్ . అన్నట్టూ వ్యాపారంలో దూసుకెళ్తున్నా ఆటలు , డ్యాన్స్ , స్కూబా డైమింగ్ దృష్టిపెడతారీమె . సేవలోనూ ముందే మనమే పరిష్కారం అవ్వాలి ! - తుషారా శంకర్ కార్పొరేట్ కంపెనీల దగ్గర ఉన్న నిధులు , వనరుల్ని సరిగ్గా విని యోగిస్తే దేశంలోని ప్రతి పల్లె రూపురేఖలూ మారతాయి ' అంటారు తుషారా శంకర్ . ప్రస్తుతం లుపిన్ లిమిటెడ్ కార్పొ రేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నా రీమె . మహిళలు , పేద ప్రజల కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు . సామాజిక రంగంలో ఆమె అందిస్తోన్న సేవలకు గుర్తింపుగా సోషల్ చేంజ్ మేకర్ జాబితాలో తొలి స్థానం దక్కిం చుకున్నారు . ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో మాస్టర్స్ పూర్తి చేశారీమె . లుపిన్ సంస్థలో అడుగు పెట్టకముందే పలు సామాజిక కార్యక్రమాల్లో భాగమయ్యారు . మూర్ఖండ్లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ( ఎనోచ్ఎమ్ ) ను ప్రారంభించారు . కశ్మీర్ బోయల్లో నివసించే మహిళలకు ఉపాధి కల్పించడానికి మహిళా సాధి కారత కార్యక్రమాలు ఎన్నో చేశారు . ' మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు నిధుల్ని సరిగా డేటాయిస్తే , వాటిని వినియోగిస్తే గ్రామాల్లోని సగానికి పైగా సమస్యల్ని పరిష్కరించొచ్చు , దేశ భవిష్యత్తు మార్చొచ్చు ' అనే తుపారా ఆమె రెక్లెట్ బెంకిసర్ , యునై టెడ్ బ్రూవరీస్ , గాడ్స్ ఫ్రే ఫిలిప్స్ ఇండియా , కేటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ( సీఎమ్ ఎస్ ) వంటి పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి సేవలందించారు కూడా . ' సమస్యను చూసి జాలి పడకూడదు . మనమే వాటికి పరిష్కారం అవ్వాలి ' అంటారీమె . పునరుత్పాదక ఇంధనంతో ... - వైశాలి నిగమ్ సి కొలంబియా యూనివర్సిటీలో చదువు ... లండన్లో ఉద్యోగం .. వీటితో సంతృప్తి చెందాలి అనుకుని ఉంటే వైశాలి జీవితం మరోలా ఉండేది . కానీ , తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలను కున్నారు . భర్త సుమంత్ సిన్హాతో కలిసి 2011 లో గుడ్గావ్లో ' రీన్యూ'ను ప్రారంభించారు . ఇది పునరుత్పాదక ఇంధనం , డీకార్బనై జేషన్ పరిష్కారం కోసం స్థాపించిన సంస్థ . వ్యాపారాన్ని ప్రజా ప్రయోజనంతో మేళవించాలన్న సంకల్పమే ఆమెను ఈ రంగం వైపు మళ్లించింది . తన నాయకత్వ పటిమతో కంపెనీ విలువను సుమారు రూ .22,200 కోట్లకు చేర్చారు . ప్రపంచంలోనే ఈఎస్టి ( ఎన్విరాన్మెంటల్ , సోషల్ అండ్ గవర్నెన్స్ ) కి ఓ బెంచ్ మార్కులా సంస్థని నిలిపారు . అంతేకాదు , ' రీన్యూ ఫౌండేషన్ స్థాపించి .... మారుమూల ప్రాంతాల్లోని సుమారు 15 లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొ చ్చారు . గతేడాది యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా ( యూఎన్బీసీఎన్ ఐ ) అధ్య క్షురాలిగానూ ఎన్నికయ్యారు వైశాలి . ఈ పదవిని చేపట్టిన మొదటి ప్రైవేట్ రంగ సంస్థ నాయకురాలు ఈమెనే . దీనిద్వారా వాతావరణ సంబంధిత విధానాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు . మారుమూల ప్రాంతాల్లో పనిచేసే మహిళలకు తగిన మౌలిక సదుపా యాలు కల్పించేందుకు కృషిచేస్తున్నారు . పునరుత్పాదక శక్తితో దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు రైజింగ్ కంపెనీల్లో ' రీన్యూ ' మొదటి స్థానంలో ఉంది . అందుకే ఈ గుర్తింపు +
    10
    8
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #📰ఈరోజు అప్‌డేట్స్ #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #women #education #teachers
    ఈరోజు అప్‌డేట్స్, GK & కరెంట్ అఫైర్స్
    7
    6
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #finance #education #teachers
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    12
    9
  • katamaraju - Author on ShareChat
    katamaraju
    #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #women #education #teachers
    GK & కరెంట్ అఫైర్స్, ఈరోజు అప్‌డేట్స్
    22
    9
Home
Explore
Wallet
Video