ShareChat
click to see wallet page
search
🚨 BREAKING: హైదరాబాద్ నారాయణగూడలో మామిడిపండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురైన ఇద్దరు బాలికలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం, ల్యాబ్ నివేదికల తర్వాతే అసలు కారణాలు వెల్లడికానున్నాయి. ⚠️ పండ్లను బాగా కడిగి, శుభ్రపరిచి మాత్రమే తినాలని అధికారులు సూచిస్తున్నారు. #💔హార్ట్ బ్రేక్ స్టేటస్
💔హార్ట్ బ్రేక్ స్టేటస్ - EIIIERGENCY 'విభాగం ১৯০  மர் 11 తిని మామిడిపండు బాలికల ಇದ್ದರು ಮೃ EIIIERGENCY 'విభాగం ১৯০  மர் 11 తిని మామిడిపండు బాలికల ಇದ್ದರು ಮೃ - ShareChat