🚨 BREAKING: హైదరాబాద్ నారాయణగూడలో మామిడిపండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురైన ఇద్దరు బాలికలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం, ల్యాబ్ నివేదికల తర్వాతే అసలు కారణాలు వెల్లడికానున్నాయి.
⚠️ పండ్లను బాగా కడిగి, శుభ్రపరిచి మాత్రమే తినాలని అధికారులు సూచిస్తున్నారు. #💔హార్ట్ బ్రేక్ స్టేటస్


