shaik Rubeena
అమరావతి రైతులను కలిసేందుకు వైయస్ఆర్ సీపీ నాయకులు, లీగల్ టీమ్ వెళ్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు, గూండాలు, మాఫియా కలిసి దాడులు చేశారు. ఇలాంటి దాడులు మీరు ఎన్ని చేసినా జగన్ గారి నాయకత్వంలో రైతుభరోసా కమిటీ సభ్యులందరం అమరావతి రైతులకు అండగా ఉంటాం.
-దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSRCPForFarmers
#TDPGoons #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #😉ఎమోజి విషెస్😂 #👨💼కె. టీ. రామారావు