sruthi
'అన్నదాత సుఖీభవ పథకం' ద్వారా ఏడాదికి రూ.20,000 అందించి వ్యవసాయానికి తోడ్పాటు అందిస్తున్నారని, 'హంద్రీ-నీవా' కాలువ ద్వారా కుప్పానికి సాగునీరు అందించడంతో రైతులకు సిరులు పండుతున్నాయని పేర్కొంటూ, రైతులతో ముఖాముఖీ నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఓ రైతు భావోద్వేగంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
#RayalaseemaRising
#CBNInKuppam
#ChandrababuNaidu
#AndhraPradesh #🟥జనసేన #🟢వై.యస్.జగన్ #🟡నారా లోకేష్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు