Telugu Desam Party (TDP)
586 views 27 days ago
ఏడాదిలో రెండుసార్లు పేరెంట్-టీచర్ సమావేశాలను నిర్వహిస్తున్నామని, ఆ సమావేశాలకు ముఖ్యమంత్రి గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారని, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా సమావేశమై వారి విద్యాభివృద్ధి, అభ్యాస సామర్థ్యం, మెరుగుదలకు అవసరమైన అంశాలపై సమగ్రంగా చర్చిస్తారని మంత్రి నారా లోకేష్ గారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి వివరించారు.  #NaraLokesh  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
20 likes
7 shares

More like this