YS Jagan Mohan Reddy
కిర్లంపూడిలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులు అర్పించాను. అనంతరం ఆయన కుమారుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇంఛార్జ్ ముద్రగడ గిరి గారిని, ముద్రగడ గారి సతీమణి పద్మావతి గారితో పాటు కుటుంబ సభ్యుల్ని పరామర్శించాను.
#🏛️రాజకీయాలు
#🕯️సీనియర్ పార్టీ నాయకుడు కన్నుమూత..రాజకీయాల్లో ఓ అధ్యాయానికి ముగింపు #🟢వై.యస్.జగన్ #🔵వైయస్ఆర్సీపీ #🆕Current అప్డేట్స్📢