ShareChat
click to see wallet page
search
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. విశాఖ ఉక్కు కర్మాగారం పై ఆశలు వదిలేసుకున్న ప్రజలకు విశాఖ స్టీల్ ప్రాజెక్టును అందించింది. పైగా ఇప్పుడా ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తోంది. అలాగే విశాఖ రైల్వే జోన్ కోసం భూమిని ఇచ్చి ప్రాజెక్టులో కదలిక తెచ్చారు. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనిచేయబోతోంది.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
☀️శుభ మధ్యాహ్నం - కూటమి ప్రభుత్వం 23 నెలలు రాష్ర్రమంతటా అభవృద్ధిబీజులు ಏಕಾಖಎಲ್ಫಂ ಅಮರಾಏಲಿ కేంద్రంగా| తిరుపతి 'రీజియన్ల లభివ్య వేగంగా పోర్టులు;. ఫిషింగ్ హార్జర్ల నిర్మ్ాణం . జూలై నాటికి భోగాపురం BHUGAPURAMI AIRPORT ` విమానాశ్రయం పూర్తి . కేంద్రంగా : @3,5 విశాఖ రైల్వేజోన్ - లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెర్టులు  ఎన్నికల హామీ ప్రకారం. కొత్తగా మార్కాపురం;. మార్యాపురం పోలవరం  పోలవరం జిల్లాల ఏర్పాటు . కూటమి ప్రభుత్వం 23 నెలలు రాష్ర్రమంతటా అభవృద్ధిబీజులు ಏಕಾಖಎಲ್ಫಂ ಅಮರಾಏಲಿ కేంద్రంగా| తిరుపతి 'రీజియన్ల లభివ్య వేగంగా పోర్టులు;. ఫిషింగ్ హార్జర్ల నిర్మ్ాణం . జూలై నాటికి భోగాపురం BHUGAPURAMI AIRPORT ` విమానాశ్రయం పూర్తి . కేంద్రంగా : @3,5 విశాఖ రైల్వేజోన్ - లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెర్టులు  ఎన్నికల హామీ ప్రకారం. కొత్తగా మార్కాపురం;. మార్యాపురం పోలవరం  పోలవరం జిల్లాల ఏర్పాటు . - ShareChat