ShareChat
click to see wallet page
search
#🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - Lokal లోకేష్ నాయకత్వంలో టీడీపీ ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఎమ్మెల్యే ధీమా  గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, నారా లోకేష్ నాయకత్వం పార్టీకి సరికొత్త దిశను నిర్దేశిస్తుందని కొనియాడారు: ఆంధ్రప్రదేశ్ను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, సుమారు రూ: 20 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో లోకేష్ అనుసరిస్తున్న వ్యూహాలు అద్భుతమని; ఆయన సారథ్యంలో టీడీపీ మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలు . గిద్దలూరులో జరిగాయి: ప్రకాశం జిల్లా Dudekula Dastagiri 12.04 AM 19.6K Lokal లోకేష్ నాయకత్వంలో టీడీపీ ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఎమ్మెల్యే ధీమా  గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, నారా లోకేష్ నాయకత్వం పార్టీకి సరికొత్త దిశను నిర్దేశిస్తుందని కొనియాడారు: ఆంధ్రప్రదేశ్ను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, సుమారు రూ: 20 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో లోకేష్ అనుసరిస్తున్న వ్యూహాలు అద్భుతమని; ఆయన సారథ్యంలో టీడీపీ మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలు . గిద్దలూరులో జరిగాయి: ప్రకాశం జిల్లా Dudekula Dastagiri 12.04 AM 19.6K - ShareChat