గోపు వెంకటరమణ
1K views 1 months ago
జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి "జాయినింగ్స్ కమిటీ" సభ్యునిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చే ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు మరియు సామాజికవేత్తలును ఆహ్వానించి చేరికలను సమన్వయం చేసేందుకు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు "జాయినింగ్స్ కమిటీ"ని నియమించారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారికి సభ్యునిగా బాధ్యతలు అప్పగిస్తూ అధినేత నిర్ణయం తీసుకున్నారు. #✡జనసేనాని పవన్ కళ్యాణ్
11 likes
14 shares

More like this