ఒక్కసారి అధికార కూటమి పార్టీ వారికి ఓటు వేసి మోసపోయారు,దగా పడ్డారు, మరోసారి దగా పడకుండా,మోస పోకుండా,కూటమి పార్టీ వారి కళ్ళ బొల్లి మాటలు,సొల్లి కబుర్లు నమ్మకుండా నిజ నిజాలు ఏవో ప్రజలంతా తెలుసుకొని మరీ తమ మంచి కోరి మేలుచేసే మన జననేత వైఎస్ జగనన్న ప్రభుత్వానికి జై కొట్టాలని త్రాగునీరు - చలో మున్సిపాలిటీ కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ నాయకులు,మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు,ఓ జనరంజక సుపరిపాలకుడు అయిన శ్రీ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు తన మార్క్ శైలిలో బేతంచెర్ల నగర,మండల ప్రజలను ఉద్దేశించి ఓ విలువైన, సందేశాత్మక ప్రసంగం గావించారు! జై జై జగన్! జై జై బుగ్గన! ( 4 - 6 - 2026)!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
00:45

