తుంగభద్ర ప్రాజెక్టు కొత్తగేట్ల ప్రారంభానికి ముందు హోసపేటలోని ఐఆర్బీ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు గారు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ గారు. భేటీలో పాల్గొన్న మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, నిమ్మల రామా నాయుడు గారు.
#TungabhadraProject #ChandrababuNaidu
#AndhraPradesh #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్


