#షేర్ చాట్ బజార్👍 • దేశంలోనే మొట్టమొదటి "క్వాంటం సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్" అమరావతిలో ఏర్పాటు కానుంది ..ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవ సందర్భంగా మే17న ఒక చారిత్రక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు
• డైనోసార్ల రహస్యాలు చెప్పే యూట్యూబర్ గా నారా దేవాన్ష్ ప్రారంభించిన "డినో డీడ్స్" యూట్యూబ్ చానల్ .అభినందనలు తెలిపిన నారా, నందమూరి కుటుంబ సభ్యులు
• శ్రీవారి భక్తులకు శుభవార్త. శ్రీవారి పవిత్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 23 నుంచి 25 వ తేదీ వరకు ఒకే టికెట్ పై మూడు రోజుల దర్శనం
• సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38 కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
• రెండేళ్లలో రూ.20,000 కోట్ల పెట్టుబడులు, 1.22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, అవార్డులను కొల్లగొడుతున్న ఏపీ పర్యాటక శాఖ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/qaE9P
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper


