ShareChat
click to see wallet page
search
ప్రభుత్వ వైద్యశాల నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ దుర్గా ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్యాశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ప్రస్తుతం గుంటూరు జిజిహెచ్ రేడియేషన్ అంకాలజీ ప్రోఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ దుర్గా ప్రసాద్. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat